Header Banner

మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు! మే 2న శంకుస్థాపన జరగనున్న మెగా ప్రాజెక్టులు ఇవే!

  Wed Apr 30, 2025 12:13        Politics

ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి (మే 2) ఆంధ్రప్రదేశ్‌లో పలు మహత్త్వకాంక్షీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రూ.49,040 కోట్లతో చేపట్టనున్న శాశ్వత నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయం, ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయం, ఆలిండియా సర్వీసెస్ అధికారుల సముదాయం నిర్మాణాలన్నీ ఉన్నాయి. ఈ రాజధాని ప్రాజెక్టులతో పాటు, కేంద్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

 

ఈ కార్యక్రమంలో రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా, నాగాయలంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో యూనిటీ మాల్, రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్–మల్లప్ప గేట్ రైల్వే ప్రాజెక్టు, రూ.3,176 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు (వర్చువల్‌గా), రూ.3,680 కోట్లతో ఇతర రహదారి పనులు, రూ.254 కోట్ల ఖాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం, మరియు గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం లైన్ల ప్రారంభం ఉన్నాయి. ఈ పునఃప్రారంభ కార్యక్రమం రాష్ట్రాభివృద్ధికి మైలురాయిగా నిలవనుంది.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు!